తమ నిరసనలో భాగంగా కొన్ని చోట్ల సచివాలయ ఉద్యోగులు బుధవారం పింఛన్ల పంపిణీకి సహాయ నిరాకరణ చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారం రోజులుగా వీరు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీవీడబ్ల్యూఎ్సఈ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కొన్ని చోట్ల ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పింఛన్లను పంపిణీ చేయలేదు.
తమ నిరసనలో భాగంగా కొన్ని చోట్ల సచివాలయ ఉద్యోగులు బుధవారం పింఛన్ల పంపిణీకి సహాయ నిరాకరణ చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారం రోజులుగా వీరు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీవీడబ్ల్యూఎ్సఈ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కొన్ని చోట్ల ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పింఛన్లను పంపిణీ చేయలేదు.