గిరిజన ప్రాంతాలకు కలెక్టర్లే ప్రభుత్వ ఏజెంట్లు
రాజ్యాంగం ఐదో షెడ్యూల్లో ఉన్న గిరిజన ప్రాంతాలకు ఇన్నాళ్లుగా ప్రభుత్వ ఏజెంట్లుగా ఉన్న ఐటీడీఏ పీవోల స్థానంలో కలెక్టర్లను ప్రభుత్వ ఏజెంట్లుగా పరిగణిస్తూ మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు.