గాలి దుమారంతో రైతులు బెంబేలు

జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. పండించిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోస్తున్నారు. మూడురోజులుగా వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి.

గాలి దుమారంతో రైతులు బెంబేలు
జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. పండించిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోస్తున్నారు. మూడురోజులుగా వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి.