చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడికి మూడు నెలల జైలు శిక్ష..

బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు గతంలో విధించిన ఆరు నెలల జైలు శిక్షను హైకోర్టు మూడు నెలలకు తగ్గించింది. రాజ్‌పాల్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఇవాళ(శుక్రవారం) కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడికి మూడు నెలల జైలు శిక్ష..
బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు గతంలో విధించిన ఆరు నెలల జైలు శిక్షను హైకోర్టు మూడు నెలలకు తగ్గించింది. రాజ్‌పాల్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఇవాళ(శుక్రవారం) కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.