జన గణనకు సిద్ధం కండి

త్వరలో జరగనున్న జగన గణనకు అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి రావత్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి ఆయన మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు

జన గణనకు సిద్ధం కండి
త్వరలో జరగనున్న జగన గణనకు అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి రావత్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి ఆయన మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు