ట్రిపుల్ ఐటీలో మంత్రి జూపల్లి బస

బాసర ట్రిపుల్ ఐటీని జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం సందర్శించారు. విద్యార్థులతో కలిసి రాత్రి సహపంక్తి భోజనం చేసి, అనంతరం ముఖాముఖి నిర్వహించారు.

ట్రిపుల్ ఐటీలో మంత్రి జూపల్లి బస
బాసర ట్రిపుల్ ఐటీని జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం సందర్శించారు. విద్యార్థులతో కలిసి రాత్రి సహపంక్తి భోజనం చేసి, అనంతరం ముఖాముఖి నిర్వహించారు.