తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ - జనసేన దోస్తీ..! ప్రచారంలోకి పవన్ కల్యాణ్
తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ - జనసేన దోస్తీ..! ప్రచారంలోకి పవన్ కల్యాణ్
తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ - జనసేన మధ్య మైత్రి కుదిరింది. ఇందులో భాగంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ - జనసేన మధ్య మైత్రి కుదిరింది. ఇందులో భాగంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.