నేటి నుంచి అప్పన్న అంతరాలయ దర్శనాలు రద్దు

వైశాఖమాస శుక్లపక్ష పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీని నియంత్రించేందుకు మే ఒకటో తేదీన సింహాచలం దేవస్థానంలో ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు ఈవో వెంకటరావు ప్రకటించారు. అలాగే గురువారం నుంచి మే మూడో తేదీ వరకు అంతరాలయ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నామన్నారు.

నేటి నుంచి అప్పన్న అంతరాలయ దర్శనాలు రద్దు
వైశాఖమాస శుక్లపక్ష పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీని నియంత్రించేందుకు మే ఒకటో తేదీన సింహాచలం దేవస్థానంలో ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు ఈవో వెంకటరావు ప్రకటించారు. అలాగే గురువారం నుంచి మే మూడో తేదీ వరకు అంతరాలయ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నామన్నారు.