నదుల అనుసంధానంతో భారత్‌ అన్‌స్టాపబుల్‌!

నదుల అనుసంధానంతో దేశం అన్‌స్టాపబుల్‌ అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల కోసం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఐకమత్యంతో పనిచేస్తాయని, రైతులకు ఆండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

నదుల అనుసంధానంతో భారత్‌ అన్‌స్టాపబుల్‌!
నదుల అనుసంధానంతో దేశం అన్‌స్టాపబుల్‌ అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల కోసం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఐకమత్యంతో పనిచేస్తాయని, రైతులకు ఆండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.