పేదలకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వం ఎన్టీఆర్ భరో సా పేరుతో పింఛన్ల పం పిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పొలమూరులో పలువురికి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు.
పేదలకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వం ఎన్టీఆర్ భరో సా పేరుతో పింఛన్ల పం పిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పొలమూరులో పలువురికి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు.