పెయింట్ షాపులో చిన్న ఉద్యోగి.. కట్ చేస్తే రాత్రికి రాత్రే రూ.25 కోట్లు

పెయింట్ షాపులో పని చేసే ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. లాటరీలో అతడు ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. అలప్పుజకు చెందిన శరత్ నాయర్ అనే వ్యక్తి కేరళ ఓణం బంపర్ లాటరీలో రూ.25 కోట్లు గెలిచాడు. దీంతో గత 12 ఏళ్లుగా పెయింట్ షాపులో పనిచేస్తున్న ఈ చిరుద్యోగి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఈ భారీ మొత్తంతో ముందుగా అప్పులు తీర్చి, కుటుంబంతో చర్చించి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటానని తెలిపాడు. పన్నులు, కమీషన్లు పోగా అతనికి రూ.15.75 కోట్లు అందనున్నాయి.

పెయింట్ షాపులో చిన్న ఉద్యోగి.. కట్ చేస్తే రాత్రికి రాత్రే రూ.25 కోట్లు
పెయింట్ షాపులో పని చేసే ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. లాటరీలో అతడు ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. అలప్పుజకు చెందిన శరత్ నాయర్ అనే వ్యక్తి కేరళ ఓణం బంపర్ లాటరీలో రూ.25 కోట్లు గెలిచాడు. దీంతో గత 12 ఏళ్లుగా పెయింట్ షాపులో పనిచేస్తున్న ఈ చిరుద్యోగి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఈ భారీ మొత్తంతో ముందుగా అప్పులు తీర్చి, కుటుంబంతో చర్చించి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటానని తెలిపాడు. పన్నులు, కమీషన్లు పోగా అతనికి రూ.15.75 కోట్లు అందనున్నాయి.