పూరీ దగ్గర సముద్రంలో చిక్కుకున్న మరో బోటు..

ఒడిశాలోని పూరీ దగ్గర సముద్రంలో మరో బోటు చిక్కుకుపోయింది. సాంకేతిక లోపం కారణంగా విశాఖకు చెందిన బోటు సముద్రంలో నిలిచిపోయింది. బోటులో 9 మంది మత్స్యకారులు ఉన్నారు.

పూరీ దగ్గర సముద్రంలో చిక్కుకున్న మరో బోటు..
ఒడిశాలోని పూరీ దగ్గర సముద్రంలో మరో బోటు చిక్కుకుపోయింది. సాంకేతిక లోపం కారణంగా విశాఖకు చెందిన బోటు సముద్రంలో నిలిచిపోయింది. బోటులో 9 మంది మత్స్యకారులు ఉన్నారు.