ప్రజాసేవకే ప్రభుత్వ ప్రాధాన్యం:ఎమ్మెల్యే శిరీష

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రచార ఆర్భాటాలకు స్వస్తిపలికి... ప్రజా సంక్షేమానికి, ప్రజాసేవకే ప్రాఽధాన్యమిస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

ప్రజాసేవకే ప్రభుత్వ ప్రాధాన్యం:ఎమ్మెల్యే శిరీష
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రచార ఆర్భాటాలకు స్వస్తిపలికి... ప్రజా సంక్షేమానికి, ప్రజాసేవకే ప్రాఽధాన్యమిస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.