ప్రభుత్వాల విధానాలతో సంక్షోభంలో రైతాంగం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతాంగం సంక్షోభంలో పడిందని ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర గౌరవాధ్య క్షుడు కోటేశ్వర్‌ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మార్క్స్‌భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వాల విధానాలతో సంక్షోభంలో రైతాంగం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతాంగం సంక్షోభంలో పడిందని ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర గౌరవాధ్య క్షుడు కోటేశ్వర్‌ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మార్క్స్‌భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.