పర్యాటకాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం

ఆత్రేయపురం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభు త్వం ఎంతో ప్రాధాన్యమిస్తూ ఆ దిశగా అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర హోంశాఖామంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సర్‌ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ పేరిట టూరిజంశాఖ భాగస్వామ్యంతో నిర్వహించిన ఆత్రేయపురం ఉత్సవ్‌ మంగళవారం ఘనంగా ముగిసింది. 3 రోజులపాటు నిర్వహించిన డ్రాగన్‌ పడవ పోటీలు సహా స్విమ్మింగ్‌, రంగవల్లులు,

పర్యాటకాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం
ఆత్రేయపురం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభు త్వం ఎంతో ప్రాధాన్యమిస్తూ ఆ దిశగా అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర హోంశాఖామంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సర్‌ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ పేరిట టూరిజంశాఖ భాగస్వామ్యంతో నిర్వహించిన ఆత్రేయపురం ఉత్సవ్‌ మంగళవారం ఘనంగా ముగిసింది. 3 రోజులపాటు నిర్వహించిన డ్రాగన్‌ పడవ పోటీలు సహా స్విమ్మింగ్‌, రంగవల్లులు,