ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

నవోదయ ఆరోతరగతి ప్రవేశ పరీక్ష (2026-27) శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఎమ్మిగనూరు మండలంలోని నవోదయ విద్యాలయంతో పాటు ఎమ్మిగనూరు పట్టణంలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ప్రశాంతంగా  నవోదయ ప్రవేశ పరీక్ష
నవోదయ ఆరోతరగతి ప్రవేశ పరీక్ష (2026-27) శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఎమ్మిగనూరు మండలంలోని నవోదయ విద్యాలయంతో పాటు ఎమ్మిగనూరు పట్టణంలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.