తెలంగాణకు శుభవార్త చెప్పిన కేంద్రం.. కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్.. ఈ సారి ఎన్నంటే..

New Kendriya Vidyalaya: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్.. దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాల (KVs) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందులో తెలంగాణకు నాలుగు (4) కొత్త కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. ఈ కొత్త పాఠశాలలు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల (చెల్గల్), వనపర్తి (నాగవరం) జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయి. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన కేంద్ర విద్యా ప్రమాణాలు అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణకు శుభవార్త చెప్పిన కేంద్రం.. కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్.. ఈ సారి ఎన్నంటే..
New Kendriya Vidyalaya: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్.. దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాల (KVs) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందులో తెలంగాణకు నాలుగు (4) కొత్త కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. ఈ కొత్త పాఠశాలలు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల (చెల్గల్), వనపర్తి (నాగవరం) జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయి. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన కేంద్ర విద్యా ప్రమాణాలు అందుబాటులోకి రానున్నాయి.