విత్తన బిల్లుతో రైతులకు తీవ్ర నష్టం : కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విత్తన బిల్లు వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. ఈ బిల్లును పక్కనపెట్టాలని డిమాండ్​ చేశారు. రైతులు, రైతు సంఘాలు, నిపుణలు, రాజకీయపార్టీలతో చర్చించిన అనంతరం ముందుకు వెళ్లాలని సూచించారు.

విత్తన బిల్లుతో రైతులకు తీవ్ర నష్టం : కేటీఆర్
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విత్తన బిల్లు వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. ఈ బిల్లును పక్కనపెట్టాలని డిమాండ్​ చేశారు. రైతులు, రైతు సంఘాలు, నిపుణలు, రాజకీయపార్టీలతో చర్చించిన అనంతరం ముందుకు వెళ్లాలని సూచించారు.