పౌరుషానికి ప్రతీక ఒంగోలు జాతి గిత్తలని ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్ చెప్పారు. మద్దిరాలపాడు గ్రామంలోని పీవీసీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో మండవ వెంకటరావు మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలను సోమవారం ఎమ్మెల్యేతోపాటు పీడీసీసీబీ చైర్మన్ కామేపల్లి శీతారామయ్య, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్రచౌదరి ప్రారంభించారు.
పౌరుషానికి ప్రతీక ఒంగోలు జాతి గిత్తలని ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్ చెప్పారు. మద్దిరాలపాడు గ్రామంలోని పీవీసీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో మండవ వెంకటరావు మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలను సోమవారం ఎమ్మెల్యేతోపాటు పీడీసీసీబీ చైర్మన్ కామేపల్లి శీతారామయ్య, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్రచౌదరి ప్రారంభించారు.