పుస్తక వివాదం.. ఎట్టకేలకు మౌనం వీడిన ఆర్మీ మాజీ చీఫ్.. కీలక వ్యాఖ్యలు

భారత సైన్యం మాజీ చీఫ్ నరవణె ఆత్మకథ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ వివాదంలో చిక్కుకుంది.ఈ పుస్తకం రక్షణ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో విడుదల నిలిచిపోయింది. ఈ తరుణంలో రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో పుస్తకాన్ని ప్రదర్శిస్తూ.. అందులోని అంశాలను ప్రస్తావించారు. దీంతో రచ్చ మొదలైంది. ఇదే సమయంలో పుస్తకం ప్రచురణ సంస్థ కీలక ప్రకటన చేసింది. తాము దీనిని డిజిటల్ లేదా పుస్తకర రూపంలో ఎక్కడా అందుబాటులో ఉంచలేదని తెలిపింది.

పుస్తక వివాదం.. ఎట్టకేలకు మౌనం వీడిన ఆర్మీ మాజీ చీఫ్.. కీలక వ్యాఖ్యలు
భారత సైన్యం మాజీ చీఫ్ నరవణె ఆత్మకథ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ వివాదంలో చిక్కుకుంది.ఈ పుస్తకం రక్షణ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో విడుదల నిలిచిపోయింది. ఈ తరుణంలో రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో పుస్తకాన్ని ప్రదర్శిస్తూ.. అందులోని అంశాలను ప్రస్తావించారు. దీంతో రచ్చ మొదలైంది. ఇదే సమయంలో పుస్తకం ప్రచురణ సంస్థ కీలక ప్రకటన చేసింది. తాము దీనిని డిజిటల్ లేదా పుస్తకర రూపంలో ఎక్కడా అందుబాటులో ఉంచలేదని తెలిపింది.