బెంగాల్‌ ఎన్నికలు: తొలిదశలో రికార్డ్ స్థాయి పోలింగ్.. బీజేపీకే అనుకూలమా?

పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23వ తేదీని తొలి విడత పోలింగ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మొత్తంగా 16 జిల్లాల్లోని 152 నియోజక వర్గాల్లో పోలింగ్ జరగ్గా.. 92.72 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇది బీజేపీ గెలుపుకు కారణమని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యగా 89 లక్షల మంది ఓటర్లను తొలగించడం, పోలింగ్ శాతం అనూహ్యంగా పెరగడం చూస్తుంటే.. రాష్ట్రంలో బీజేపీయే విజయకేతనం ఎగుర వేస్తుందని వివరిస్తున్నారు. అదెలా సాధ్యమో కూడా తెలిపారు. ఆపూర్తి వివరాలు మీకోసం.

బెంగాల్‌ ఎన్నికలు: తొలిదశలో రికార్డ్ స్థాయి పోలింగ్.. బీజేపీకే అనుకూలమా?
పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23వ తేదీని తొలి విడత పోలింగ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మొత్తంగా 16 జిల్లాల్లోని 152 నియోజక వర్గాల్లో పోలింగ్ జరగ్గా.. 92.72 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇది బీజేపీ గెలుపుకు కారణమని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యగా 89 లక్షల మంది ఓటర్లను తొలగించడం, పోలింగ్ శాతం అనూహ్యంగా పెరగడం చూస్తుంటే.. రాష్ట్రంలో బీజేపీయే విజయకేతనం ఎగుర వేస్తుందని వివరిస్తున్నారు. అదెలా సాధ్యమో కూడా తెలిపారు. ఆపూర్తి వివరాలు మీకోసం.