బీజేపీ తీరుకు చిన్నపిల్లలు నవ్వుతున్నరు : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారు పిలువగానే పలికే నాయకులు అవసరమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ అన్నారు. ప్రశాంతంగా ఉన్న సమాజంలో బీజేపీ కలుషిత రాజకీయాలు ఏ మాత్రం ఆమోదం కాదన్నారు.