బీజేపీ నా సీటు చోరీ చేసింది..ఆ పార్టీతో ఆర్వో కుమ్మక్కై నా నామినేషన్ను తిరస్కరించారు: మీనాక్షి నటరాజన్
బీజేపీ నా సీటు చోరీ చేసింది..ఆ పార్టీతో ఆర్వో కుమ్మక్కై నా నామినేషన్ను తిరస్కరించారు: మీనాక్షి నటరాజన్
మధ్యప్రదేశ్లో బీజేపీతో రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కుమ్మక్కై తన రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆరోపించారు.
మధ్యప్రదేశ్లో బీజేపీతో రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కుమ్మక్కై తన రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆరోపించారు.