బద్రీనాథ్ ఆలయం పునఃప్రారంభం.. భక్తుల దర్శనార్థం తెరుచుకున్న కవాటాలు!

శీతాకాల విరామం తర్వాత బద్రీనాథ్ ఆలయ కవాటాలు నేడు భక్తుల కోసం తెరుచుకున్నాయి. 15 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

బద్రీనాథ్ ఆలయం పునఃప్రారంభం.. భక్తుల దర్శనార్థం తెరుచుకున్న కవాటాలు!
శీతాకాల విరామం తర్వాత బద్రీనాథ్ ఆలయ కవాటాలు నేడు భక్తుల కోసం తెరుచుకున్నాయి. 15 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.