బ్యాంకులో మోసానికి పాల్పడిన నిందితుల అరెస్ట్ : ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్బీఐ బ్యాంక్​లో రూ.2.65 కోట్లు స్వాహా చేసిన కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నల్గొండ ఎస్పీ ఆఫీస్​లో మంగళవారం ఎస్పీ శరత్​ చంద్ర పవార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

బ్యాంకులో మోసానికి పాల్పడిన నిందితుల అరెస్ట్ : ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్బీఐ బ్యాంక్​లో రూ.2.65 కోట్లు స్వాహా చేసిన కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నల్గొండ ఎస్పీ ఆఫీస్​లో మంగళవారం ఎస్పీ శరత్​ చంద్ర పవార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.