మోదీని విమర్శిస్తే బీసీల తిరుగుబాటు తప్పదు

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోవడంతో ఇండియా కూటమి, ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీపై లేనిపోని విమర్శలు చేస్తున్నాయని రాజ్యసభ సభ్యులు ఆర్‌. కృష్ణయ్య ఆరోపించారు.

మోదీని విమర్శిస్తే బీసీల తిరుగుబాటు తప్పదు
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోవడంతో ఇండియా కూటమి, ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీపై లేనిపోని విమర్శలు చేస్తున్నాయని రాజ్యసభ సభ్యులు ఆర్‌. కృష్ణయ్య ఆరోపించారు.