భారత్ - బహామాస్ కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతం

రాష్ట్రపతి భవన్‌లో కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతమైంది. బహామాస్‌తో పాటు ఐదు దేశాల కొత్త హైకమిషనర్‌లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం భేటీ అయ్యారు.

భారత్ - బహామాస్ కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతం
రాష్ట్రపతి భవన్‌లో కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతమైంది. బహామాస్‌తో పాటు ఐదు దేశాల కొత్త హైకమిషనర్‌లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం భేటీ అయ్యారు.