భారత్ - మలేషియా నవశకం.. కీలక రంగాలపై ఇరు ప్రధానుల ఒప్పందాలు..

ప్రధాని నరేంద్రమోదీ మలేషియాలో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మలేషియా ప్రధాని ఇబ్రహీంతో మోదీ చర్చలు జరిపారు.

భారత్ - మలేషియా నవశకం.. కీలక రంగాలపై ఇరు ప్రధానుల ఒప్పందాలు..
ప్రధాని నరేంద్రమోదీ మలేషియాలో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మలేషియా ప్రధాని ఇబ్రహీంతో మోదీ చర్చలు జరిపారు.