భారతీయ విజ్ఞాన వైభవాన్ని చాటిన సమ్మేళనం

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన ‘భారతీయ విజ్ఞాన సమ్మేళనం’ దేశ ప్రాచీన, ఆధునిక విజ్ఞాన వైభవాన్ని చాటింది. సంస్కృత వర్సిటీ ప్రాంగణంలోని మూడు వేర్వేరు వేదికల నుంచీ భారత దేశ ప్రాచీన విజ్ఞానాన్ని, ఆధునిక శాస్త్ర సాంకేతికలతో సమ్మిళితం చేయాల్సిన అవసరాన్ని సదస్సు నొక్కి చొప్పింది.

భారతీయ విజ్ఞాన వైభవాన్ని చాటిన సమ్మేళనం
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన ‘భారతీయ విజ్ఞాన సమ్మేళనం’ దేశ ప్రాచీన, ఆధునిక విజ్ఞాన వైభవాన్ని చాటింది. సంస్కృత వర్సిటీ ప్రాంగణంలోని మూడు వేర్వేరు వేదికల నుంచీ భారత దేశ ప్రాచీన విజ్ఞానాన్ని, ఆధునిక శాస్త్ర సాంకేతికలతో సమ్మిళితం చేయాల్సిన అవసరాన్ని సదస్సు నొక్కి చొప్పింది.