మచిలీపట్నానికి గ్రీన్‌సిగ్నల్‌ పడేనా ?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్‌కాలం నాటి మచిలీపట్నం రైల్వేలైన్‌ కూడా తెర మీదకు తీసుకొచ్చింది. తీర ప్రాంత వెంబడి ఈ కొత్త రైల్వేలైన్‌ నిర్మాణం వల్ల జిల్లాలో మొగల్తూరు, కృష్ణా జిల్లాలో పెడన వంటి తీర ప్రాంతాల్లో రైలు కూత వినిపించనుంది.

మచిలీపట్నానికి గ్రీన్‌సిగ్నల్‌ పడేనా ?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్‌కాలం నాటి మచిలీపట్నం రైల్వేలైన్‌ కూడా తెర మీదకు తీసుకొచ్చింది. తీర ప్రాంత వెంబడి ఈ కొత్త రైల్వేలైన్‌ నిర్మాణం వల్ల జిల్లాలో మొగల్తూరు, కృష్ణా జిల్లాలో పెడన వంటి తీర ప్రాంతాల్లో రైలు కూత వినిపించనుంది.