మండే ఎండల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు

న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాలు తీవ్రమైన వడగాల్పులతో అల్లాడుతున్న తరుణంలో ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

మండే ఎండల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు
న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాలు తీవ్రమైన వడగాల్పులతో అల్లాడుతున్న తరుణంలో ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.