మోదీ సర్కార్‌కు తొలి ఓటమి, ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి.. ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు

మహిళా రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం మోదీ సర్కార్‌కు తొలి ఓటమి అంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని.. ఇది ప్రజాస్వామ్యానికి అతి పెద్ద విజయంగా ఆమె తెలిపారు. ఇది మహిళా రిజర్వేషన్ల బిల్లు కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఎన్డీఏ సర్కార్‌కు ఇది చీకటి రోజు అని ఆమె అభివర్ణించారు.

మోదీ సర్కార్‌కు తొలి ఓటమి, ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి.. ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు
మహిళా రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం మోదీ సర్కార్‌కు తొలి ఓటమి అంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని.. ఇది ప్రజాస్వామ్యానికి అతి పెద్ద విజయంగా ఆమె తెలిపారు. ఇది మహిళా రిజర్వేషన్ల బిల్లు కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఎన్డీఏ సర్కార్‌కు ఇది చీకటి రోజు అని ఆమె అభివర్ణించారు.