యూఎస్‌తో నేరుగా చర్చలు ఉండవు: ఇరాన్

గల్ఫ్‌లో ఉద్రిక్తతలకు చెక్ పెట్టేలా నేడు పాక్‌లో మలివిడత చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చల కోసం ఇప్పటికే ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు చేరుకుంది. అయితే, యూఎస్‌తో నేరుగా చర్చించేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది.

యూఎస్‌తో నేరుగా చర్చలు ఉండవు: ఇరాన్
గల్ఫ్‌లో ఉద్రిక్తతలకు చెక్ పెట్టేలా నేడు పాక్‌లో మలివిడత చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చల కోసం ఇప్పటికే ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు చేరుకుంది. అయితే, యూఎస్‌తో నేరుగా చర్చించేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది.