రూ. 5 కోట్ల విలువైన 953 కేజీల గంజాయి తగులబెట్టిన అధికారులు

ఖమ్మం జిల్లాలో ఐదు కోట్ల రూపాయల విలువైన గంజాయిని తగులబెట్టారు. 47 కేసులలో స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలతో దగ్ధం చేశారు.

రూ. 5 కోట్ల విలువైన 953 కేజీల గంజాయి తగులబెట్టిన అధికారులు
ఖమ్మం జిల్లాలో ఐదు కోట్ల రూపాయల విలువైన గంజాయిని తగులబెట్టారు. 47 కేసులలో స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలతో దగ్ధం చేశారు.