కూటమి అధికారంలోకి వచ్చాక రాజమహేంద్రవరం 49వ డివిజన్లో ఇప్పటి వరకు చేయాల్సినవి, చేస్తున్నవి కలిపి రూ2.20 కోట్ల అభివృద్ధి పనులు ఉన్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక సింహచల్నగర్లో ఉన్న టిడ్కో ఇళ్లకు సంబంధించి చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శనివారం కమిషనర్ రాహుల్మీనాతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
కూటమి అధికారంలోకి వచ్చాక రాజమహేంద్రవరం 49వ డివిజన్లో ఇప్పటి వరకు చేయాల్సినవి, చేస్తున్నవి కలిపి రూ2.20 కోట్ల అభివృద్ధి పనులు ఉన్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక సింహచల్నగర్లో ఉన్న టిడ్కో ఇళ్లకు సంబంధించి చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శనివారం కమిషనర్ రాహుల్మీనాతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.