రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పేర్కొన్నారు. పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో శనివారం నిర్వహించిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఐదో సదస్సులో ఆయన మాట్లాడారు.
రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పేర్కొన్నారు. పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో శనివారం నిర్వహించిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఐదో సదస్సులో ఆయన మాట్లాడారు.