రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

మండలంలోని కోమటిపల్లి జంక్షన్‌ వద్ద ఆదివారం మానాపురం నుంచి గొబ్యాం వైపు వెళుతున్న ఆటోను అదే మార్గంలో వెనుక నుంచి వస్తున్న ట్యాంకర్‌ లారీ వేగంగా వచ్చి ఢీకొంది.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
మండలంలోని కోమటిపల్లి జంక్షన్‌ వద్ద ఆదివారం మానాపురం నుంచి గొబ్యాం వైపు వెళుతున్న ఆటోను అదే మార్గంలో వెనుక నుంచి వస్తున్న ట్యాంకర్‌ లారీ వేగంగా వచ్చి ఢీకొంది.