రైతులు పంట మార్పిడి పద్ధతి అవలంభించాలని వ్యవసాయ పరిశో ధన స్థానం కూనారం ముఖ్య సీనియర్ శాస్త్రవేత్త సతీష్చంద్ర అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన పంట మార్పిడి పాటించండి... సుస్థిర ఆదాయాన్ని పొందండి అనే అవగాహన కార్యక్రమా న్ని నిర్వహించారు.
రైతులు పంట మార్పిడి పద్ధతి అవలంభించాలని వ్యవసాయ పరిశో ధన స్థానం కూనారం ముఖ్య సీనియర్ శాస్త్రవేత్త సతీష్చంద్ర అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన పంట మార్పిడి పాటించండి... సుస్థిర ఆదాయాన్ని పొందండి అనే అవగాహన కార్యక్రమా న్ని నిర్వహించారు.