రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లే : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ప్రకటించడం తప్ప కొనుగోలు విషయంలో రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించడం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  తెలిపారు

రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లే : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ప్రకటించడం తప్ప కొనుగోలు విషయంలో రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించడం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  తెలిపారు