రైత్వారీ భూములకు.. రేపటి నుంచే నిషేధ విముక్తి

రైతుల 13 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. రైత్వారీ పట్టాలున్న భూములన్న రైతులు, వారి నుంచి ఇంతకు ముందే భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు అవ్వక అవస్థలు పడుతున్న వారి కష్టాలు తొలగిపోనున్నాయి.

రైత్వారీ భూములకు.. రేపటి నుంచే నిషేధ విముక్తి
రైతుల 13 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. రైత్వారీ పట్టాలున్న భూములన్న రైతులు, వారి నుంచి ఇంతకు ముందే భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు అవ్వక అవస్థలు పడుతున్న వారి కష్టాలు తొలగిపోనున్నాయి.