జార్ఖండ్లో ఎన్కౌంటర్, నలుగురు మావోయిస్టులు మృతి
జార్ఖండ్లో ఎన్కౌంటర్, నలుగురు మావోయిస్టులు మృతి
జార్ఖండ్ రాష్ట్రంలోని హజరీబాగ్ జిల్లా ఛత్రా అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. 209 కోబ్రా బెటాలియన్కు చెందిన జవాన్లు ఛత్రా అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డారు.
జార్ఖండ్ రాష్ట్రంలోని హజరీబాగ్ జిల్లా ఛత్రా అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. 209 కోబ్రా బెటాలియన్కు చెందిన జవాన్లు ఛత్రా అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డారు.