ఆ విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఉచితంగా ఇంటర్‌తో పాటు IIT,JEE కోచింగ్ పొందే ఛాన్స్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అభివృద్ది కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. తాజాగా అలాంటి ఓ నిర్ణయమే ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంల్లోని ముస్లింగ్ విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తలీమ్‌-ఇ-హునార్‌ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం 500 మందికి వక్ఫ్ బోర్డు నిధులతో కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత జేఈఈ, నీట్ శిక్షణ ఇవ్వనుంది. మైనారిటీల ఉన్నత విద్యకు పెద్దపీట వేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

ఆ విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఉచితంగా ఇంటర్‌తో పాటు IIT,JEE కోచింగ్ పొందే ఛాన్స్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అభివృద్ది కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. తాజాగా అలాంటి ఓ నిర్ణయమే ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంల్లోని ముస్లింగ్ విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తలీమ్‌-ఇ-హునార్‌ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం 500 మందికి వక్ఫ్ బోర్డు నిధులతో కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత జేఈఈ, నీట్ శిక్షణ ఇవ్వనుంది. మైనారిటీల ఉన్నత విద్యకు పెద్దపీట వేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.