రైలింగ్‌ను ఢీకొన్న బైక్‌.. ఇద్దరు యువకుల దుర్మరణం

ద్విచక్ర వాహనం అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం అండర్‌పాస్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

రైలింగ్‌ను ఢీకొన్న బైక్‌..  ఇద్దరు యువకుల దుర్మరణం
ద్విచక్ర వాహనం అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం అండర్‌పాస్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.