లోకల్ రైల్లో వలసకార్మికుడిపై వేట కొడవలితో దాడిచేసి.. విక్టరీ సింబల్‌తో యువకులు ఫోజులు

చెన్నైలో లోకల్ రైల్లో వలస కార్మికుడిపై నలుగురు యువకులు కత్తితో దాడి చేసి, విక్టరీ సింబల్‌తో ఫోజులిచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటనపై ప్రస్తుతం తమిళనాడులో తీవ్ర రాజకీయ వివాదం రేగుతోంది. నిందితులు మైనర్లే అయినా, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరచాలని అన్నా డీఎంకే సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. డీఎంకే ప్రభుత్వం శాంతిభద్రతలను అదుపు చేయడంలో విఫలమైందని ఆరోపణలు వస్తున్నాయి.

లోకల్ రైల్లో వలసకార్మికుడిపై వేట కొడవలితో దాడిచేసి.. విక్టరీ సింబల్‌తో యువకులు ఫోజులు
చెన్నైలో లోకల్ రైల్లో వలస కార్మికుడిపై నలుగురు యువకులు కత్తితో దాడి చేసి, విక్టరీ సింబల్‌తో ఫోజులిచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటనపై ప్రస్తుతం తమిళనాడులో తీవ్ర రాజకీయ వివాదం రేగుతోంది. నిందితులు మైనర్లే అయినా, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరచాలని అన్నా డీఎంకే సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. డీఎంకే ప్రభుత్వం శాంతిభద్రతలను అదుపు చేయడంలో విఫలమైందని ఆరోపణలు వస్తున్నాయి.