కేరళలో తొలిసారి కుంభమేళా.. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహణ

కేరళలో మొట్టమొదటిసారి కుంభమేళా జరగనుంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ కుంభమేళాను.. భారతపుళ నదీ తీరంలో జునా అఖారా నేతృత్వంలో నిర్వహించనున్నారు. ఈ వేడుక ప్రాచీన మహామఖం సంప్రదాయాన్ని పునరుద్ధరించనుంది. ఉత్తర భారతదేశం నుంచి కూడా భారీ సంఖ్యలో సాధువులు, భక్తులు ఈ కుంభమేళాకు తరలివచ్చే అవకాశం ఉంది.

కేరళలో తొలిసారి కుంభమేళా.. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహణ
కేరళలో మొట్టమొదటిసారి కుంభమేళా జరగనుంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ కుంభమేళాను.. భారతపుళ నదీ తీరంలో జునా అఖారా నేతృత్వంలో నిర్వహించనున్నారు. ఈ వేడుక ప్రాచీన మహామఖం సంప్రదాయాన్ని పునరుద్ధరించనుంది. ఉత్తర భారతదేశం నుంచి కూడా భారీ సంఖ్యలో సాధువులు, భక్తులు ఈ కుంభమేళాకు తరలివచ్చే అవకాశం ఉంది.