లవర్‌ను సజీవంగా పాతిపెట్టి..! సమాధిపైనే రెండు రోజులు నిద్ర.. ఏకాంతంగా గడిపిన కొద్దిసేపటికే..

ప్రియురాలిని ఇంటికి పిలిచి దారుణంగా హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో కలకలం రేపింది. చంపిన తర్వాత మృతదేహాన్ని పెరట్లో పాతిపెట్టాడు నిందితుడు. ఎవరికీ అనుమానం రాకుండా.. సమాధిపై మంచం వేసుకుని రెండు రాత్రులు నిద్రించాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేయగా.. తర్వాత రోజే అతడు పరారయ్యాడు. అయితే ఈ హత్య కేసులో బాధితురాలి బంధువులు సంచలన ఆరోపణలు చేశారు. చనిపోయే ముందు ఆ మహిళను అలా చేశారని చెప్పారు!

లవర్‌ను సజీవంగా పాతిపెట్టి..! సమాధిపైనే రెండు రోజులు నిద్ర.. ఏకాంతంగా గడిపిన కొద్దిసేపటికే..
ప్రియురాలిని ఇంటికి పిలిచి దారుణంగా హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో కలకలం రేపింది. చంపిన తర్వాత మృతదేహాన్ని పెరట్లో పాతిపెట్టాడు నిందితుడు. ఎవరికీ అనుమానం రాకుండా.. సమాధిపై మంచం వేసుకుని రెండు రాత్రులు నిద్రించాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేయగా.. తర్వాత రోజే అతడు పరారయ్యాడు. అయితే ఈ హత్య కేసులో బాధితురాలి బంధువులు సంచలన ఆరోపణలు చేశారు. చనిపోయే ముందు ఆ మహిళను అలా చేశారని చెప్పారు!