వాతావరణ మార్పులను తట్టుకునే స్థిర వ్యవసాయ పద్దతులను తెలుసుకొని వాటికి అనుగుణంగా పంటలు సాగుచేయాలని జిల్లా వనరుల కేంద్రం అధికారి సునీత, ఎమ్మిగనూరు ఏడీఏ మహ్మద్ ఖాద్రీలు రైతులకు సూచించారు. గురువారం పట్టణంలోని ఏడీఏ కార్యాలయంలో ఏఓ శివశంకర్ ఆద్వర్యంలో స్థిర వ్యవసాయ పద్దతులపై రైతులకు శిక్షణకార్యక్రమం నిర్వహించారు
వాతావరణ మార్పులను తట్టుకునే స్థిర వ్యవసాయ పద్దతులను తెలుసుకొని వాటికి అనుగుణంగా పంటలు సాగుచేయాలని జిల్లా వనరుల కేంద్రం అధికారి సునీత, ఎమ్మిగనూరు ఏడీఏ మహ్మద్ ఖాద్రీలు రైతులకు సూచించారు. గురువారం పట్టణంలోని ఏడీఏ కార్యాలయంలో ఏఓ శివశంకర్ ఆద్వర్యంలో స్థిర వ్యవసాయ పద్దతులపై రైతులకు శిక్షణకార్యక్రమం నిర్వహించారు