వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం: డీఈవో

పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దనరెడ్డి అన్నారు.

వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం: డీఈవో
పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దనరెడ్డి అన్నారు.