ఇథియోపియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ దేశాన్ని సింహాల గడ్డగా అభివర్ణించారు. అక్కడ ఉన్ననూ స్వరాష్ట్రమైన గుజరాత్లో ఉన్నట్టుందని చెప్పుకొచ్చారు మోదీ.
ఇథియోపియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ దేశాన్ని సింహాల గడ్డగా అభివర్ణించారు. అక్కడ ఉన్ననూ స్వరాష్ట్రమైన గుజరాత్లో ఉన్నట్టుందని చెప్పుకొచ్చారు మోదీ.