వెల్నెస్ సెంటర్లలో.. ఇక సూపర్ స్పెషాలిటీ వైద్యం : మంత్రి దామోదర రాజనర్సింహ
వెల్నెస్ సెంటర్లలో.. ఇక సూపర్ స్పెషాలిటీ వైద్యం : మంత్రి దామోదర రాజనర్సింహ
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్లలో ఇకపై కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్లలో ఇకపై కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.